విభజన సమస్యలపై చర్చిస్తున్న అధికారుల కమిటీ…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీ…
Latest Telugu News
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీ…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న హామీ అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు సీఎం వెళతారు. బండ తిమ్మాపూర్ హెచ్సిసిబి…
ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై నేడు స్పష్టత రానున్నది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే , ముఖ్యమంత్రి ఎంపికపై చివరి నిర్ణయం…
నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కొండా సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ కుట్రచేసి విష ఆహారం తినిపిస్తున్నారన్న కొండా సురేఖ మాటలకు…
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్…
లగచర్ల ఘటనలో అరెస్టయి చెర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటిని…
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి తాజాగా జనసేన నేత నాగబాబు స్పష్టత ఇచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ పదవులపై ఆసక్తి లేదని ఆయన…
ములుగు నియోజకవర్గంలో కొత్త మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ…