తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలి:సీఎం రేవంత్ రెడ్డి
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, మన్మోహన్ సింగ్ విగ్రహం తెలంగాణలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి ప్రదేశంలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు…
Latest Telugu News
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, మన్మోహన్ సింగ్ విగ్రహం తెలంగాణలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి ప్రదేశంలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు…
ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నిరుద్యోగుల గెలుపుపై భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్…
ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైసిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 3667 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న హామీ అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు సీఎం వెళతారు. బండ తిమ్మాపూర్ హెచ్సిసిబి…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 27వసారి. కాగా, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్…
వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన-విజయోత్సవాలు’ పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ బేగంపేట…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ లో అందుబాటులో ఉండడంతో వరంగల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులపై ప్రత్యేక నిఘా ఉంచారు. పోలీసులు బాంబ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మళ్లీ మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు…