రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించారు. శుక్రవారం ఆయన హుజూర్నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర…