Author: Kavya Girigani

మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులను కలిసిన లోకేశ్…

మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరిలోని ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్‌లో పారిశుధ్య కార్మికులతో టీ తాగారు. వారితో ఉల్లాసంగా ముచ్చటించారు. వారిని సత్కరించి, కానుకలు అందజేశారు. ఈ…

22న స్టాలిన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమొళి, రాజాలు సమావేశమయ్యారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం గురించి నాయకులు…

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసుల నోటీసులు…

ఫామ్‌హౌస్‌లో కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసులు మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వారు మాదాపూర్‌లోని ఆయన…

భారత్ లో పర్యటించనున్న జేమ్స్ డేవిడ్ వాన్స్ దంపతులు…

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉష త్వరలో భారతదేశాన్ని పర్యటించనున్నారు. జేడీ వాన్స్ దంపతులు ఈ నెలలో భారతదేశాన్ని సందర్శిస్తారని అధికారిక వర్గాలు…

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు విడుదల…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు…

కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్…

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గంలో తన దత్తత గ్రామమైన కొండపర్తికి చేరుకున్నారు. మంత్రి సీతక్క, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కిషోర్‌, కలెక్టర్‌ దివాకర్‌, ఐటీడీఏ పీఓ…

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ…

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. వల్లభనేని వంశీని…

హోలీ 2025: ఈసారి హోలి పండుగ ఎప్పుడు?

భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు జరుపుకునే పండుగలలో ఒకటైన పండుగ హోలీ పండుగ. ఈ ఏడాది మార్చి 14, శుక్రవారం రోజున హోలీ జరుపుకుంటారు మరియు చోటి…

పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నరసరావుపేట జిల్లా కోర్టు…

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై కోర్టు పోసానికి బెయిల్…

షమీ తల్లి పాదాలకు నమస్కరించి అభిమానుల మనసు దోచుకున్న కోహ్లీ…

ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమ్ ఇండియా సంబరాలు కొనసాగాయి. టీమ్ ఇండియా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా స్టేడియం అంతా…