Author: Kavya Girigani

తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఉండాలి:సీఎం రేవంత్ రెడ్డి

మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, మన్మోహన్ సింగ్ విగ్రహం తెలంగాణలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి ప్రదేశంలో మన్మోహన్‌ సింగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు…

ఈ నెల 30కి వాయిదా ప‌డ్డ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ‌…

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని బన్నీ నాంపల్లి కోర్టులో…

విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఈరోజు సెల‌వు…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ మృతికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు…

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ రికార్డ్‌

చ‌ద‌రంగంలో పావులదే కీల‌క పాత్ర‌. ఆటగాడి నైపుణ్యం వీటిని చాలా జాగ్రత్తగా ముందుకు వెనుకకు కదిలించడంపై ఆధారపడి ఉంటుంది. దీనిని బ‌ట్టే గెలుపు ఓట‌ములు ఆధార‌ప‌డిఉంటాయి. ప్ర‌త్య‌ర్థి…

పోలీస్‌ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు..

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉదయం…

రామ్ చరణ్, శంకర్ కాంబోలో ‘గేమ్ చేంజ‌ర్‌’ …

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.…

స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేపర్లు విసిరేసిన తీరు దారుణం…

తెలంగాణ అసెంబ్లీలో రభస సభ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ జరపాలంటూ ఆందోళనకు…

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదు…

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్,…

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులకు జో బిడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడి కంపెనీలు విదేశీ నిపుణులను సులభంగా నియమించుకునేలా నిబంధనలు…

రాజ్ భవన్ ఎదుట బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి…

టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం “చలో రాజ్‌భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్…