Author: Kavya Girigani

ఈ నెల 26న విడుదల కానున్న రాయన్…

ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాయన్. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ధనుష్‌తో పాటు…

ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రి కేటీఆర్‌….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ ఈరోజు కలవనున్నారు. ఢిల్లీ మద్యం…

అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. జగన్ సహా ఎమ్మెల్యేలంతా నల్ల కండువాలు…

రంగం భవిష్యవాణి.. అమ్మవారు ఏం చెప్పారంటే..

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించింది. రంగం కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి, మంత్రి పొన్నం పలువురు అధికారులు…

జియో నుంచి సరసమైన ధరలలో.. మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్

దేశంలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ అయిన రిలయన్స్ జియో ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. అంతేకాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోని సబ్‌స్క్రిప్షన్‌లు రీఛార్జ్ ప్లాన్‌ల జాబితా…

జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి వైదొలుగుతున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసే మరియు అధ్యక్షుడిగా…

‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా…

ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారులు అత్యాచారానికి పాల్పడ్డారు!

నాగర్‌కర్నూల్ జిల్లాలో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌లో…

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్టార్లకు షాకిచ్చింది

అనుకున్న ప్రకారం జరిగింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదీలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ముగ్గురికి జూలై 25 నుంచి…