సోషల్ మీడియా వేదికగా మాజీ ఉపరాష్ట్రపతి పోస్ట్…
జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు విని బాధపడ్డానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ…
Latest Telugu News
జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు విని బాధపడ్డానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ…
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.…
నేడు నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే…
హైదరాబాద్ లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. శనివారం రోజున వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ…
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అతను తన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్ళాడు. వాళ్ళు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ, కుటుంబంతో సమయం…
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో లేడీ…
అభివృద్ధి పనులను ప్రారంభించడానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రైలులో 150 కిలోమీటర్లు ప్రయాణించడం గమనార్హం. ఆయన రాష్ట్ర రాజధాని అగర్తల నుండి ధర్మనగర్ వరకు రైలు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సొంత ఇంటికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల…