Author: admin

నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం..

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ…

హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం…

కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్, విచార‌ణ వాయిదా.. కార‌ణం ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.…

ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాట్ తో కొట్టిన కొడుకు (వీడియో వైరల్…

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. ఇక ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే, నిద్ర…

తిరుమల లడ్డూ క‌ల్తీ వివాదంపై – స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం..

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచార‌ణలో భాగంగా కీల‌క నిర్ణ‌యం…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు..

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు…

ఇకపై హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్..

హైదరాబాద్ నగర వ్యాప్తంగా శబ్ధ కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నగరంలో డీజేలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ…

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు…

గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. వరుసగా మూడవ నెల అక్టోబర్‌లో కూడా గ్యాస్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్…

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పై విచారణ కొనసాగిస్తున్న సిట్..

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

‘దేవ‌ర’ సునామీ.. 3 రోజుల్లోనే రూ.304 కోట్లు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సైఫ్ అలీఖాన్,…