Author: admin

దువ్వాడ, దివ్వెల పై తిరుమలలో కేసు నమోదు..

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వచ్చిన వీరు తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 7వ…

నేడు మహిషాసుర మర్ధని రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పై నేడు దుర్గమ్మ మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు…

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన తిరుమల వెంకన్న..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన‌ గురువారం శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై విహారించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉద‌యం…

ఎకరాకు రూ.10 వేలు.. రూ.79.57 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్…

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్ట పోయిన…

‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైల‌ర్ విడుదల చేసిన మేకర్స్…

సుహాస్ హీరోగా సందీప్ బండ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక . దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సంగీర్త‌న క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా…

హనుమంత వాహన సేవలో శ్రీవారి అభయం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముడి అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు..…

నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున..

సినీ హీరో నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తన స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు న్యాయస్థానానికి రానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల…

ఎన్నికల్లో, పాదయాత్రలో ఇచ్చిన.. ప్రతి హామీ అమలు చేస్తాం: మంత్రి లోకేశ్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్రలో తాను, ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి…

తిరుమలలో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన,సీఎం చంద్రబాబు..

తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ…

ముగ్గురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్..

ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి…