News5am, Breaking News Telugu (05-06-2025): పసిడి, వెండికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అప్పుడప్పుడు తగ్గినా, మళ్లీ పెరిగిపోతుంటాయి. ఇటీవల బంగారం ధరలు గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా పెరిగాయి. ఏప్రిల్లో పసిడి ధర లక్ష రూపాయలు దాటింది. ఆ తర్వాత కొంత తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతూ వచ్చింది. అప్పట్లో 95 వేల రూపాయల వరకూ తగ్గిన బంగారం ధరలు, కొన్ని రోజుల్లోనే మళ్లీ 99 వేల రూపాయలు దాటాయి.
ఇక తాజాగా బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. జూన్ 5, 2025 గురువారం ఉదయం వరకు పలు వెబ్సైట్లలో నమోదు అయిన ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.99,180గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.90,910గా ఉంది. పది గ్రాముల బంగారం ధరలో రూ.10 మేర పెరుగుదల చోటు చేసుకుంది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ.100 పెరిగి, రూ.1,02,100కి చేరుకుంది.
More Breaking News Telugu Latest:
Gold News Telugu:
బంగారం ధరల్లో ఊహించని మార్పు..
More Latest News Telugu: External Sources
ఓర్నాయనో.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే