Gold and Silver prices Increased: బంగారం ప్రేమికులకు మరో షాక్! దీపావళి నాటికి బంగారం ధరలు తగ్గుతాయని భావిస్తున్న వాళ్లకు గోల్డ్ రేట్స్ రోజురోజుకు పెరుగుతూ ఆశించినదాన్ని మించిన షాక్ ఇస్తున్నాయి. ఈ రోజు తులం బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల బంగారం కొనాలని యోచిస్తున్న వారికి కష్టం పెరుగుతోంది.
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,370 పెరిగి రూ.1,20,770 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,250 పెరిగి రూ.1,10,700 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,030 పెరిగి రూ.90,580 వద్ద లభిస్తోంది. కిలో వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,56,000 వద్ద అమ్ముడవుతోంది. చెన్నైలో కిలో వెండి రూ.1,66,000 వద్ద, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో రూ.1,56,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
దసరా అవ్వగానే తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు..
External Links:
వామ్మో బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే…!