Gold_Silver_1695188117170_1695188150826

Gold Rate Increasing day by day: బంగారం ధరలు మరోసారి పెరిగి ప్రజలకు షాక్‌ ఇచ్చాయి. దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గిన ధరలు ఇప్పుడు మళ్లీ ఎగబాకుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులు స్వల్పంగా పెరిగిన ధరలు శనివారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. తులం బంగారం ధర రూ.1,250 పెరగగా, వెండి ధర మాత్రం స్థిరంగా ఉండి కొంత ఉపశమనం కలిగించింది.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,620 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,150గా ఉంది. 18 క్యారెట్ల బంగారం రూ.94,220కు అమ్ముడవుతోంది. వెండి ధరలు మాత్రం పెద్దగా మారలేదు. కిలో వెండి ధర రూ.1,55,000గా ఉండగా, చెన్నై, హైదరాబాద్‌లలో రూ.1,70,000కి అమ్ముతున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాల్లో మాత్రం రూ.1,55,000కి ట్రేడ్ అవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

నేడు స్థిరంగా గోల్డ్ రేట్స్…

LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..

External Links:

మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *