Silver and Gold Price: పసిడి అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. రెండు రోజులుగా ధరలు స్థిరంగా ఉన్న తర్వాత శుక్రవారం మళ్లీ పెరిగాయి. తగ్గుతాయని భావించిన బంగారం ధరలు రూ.380 వరకు పెరిగి వినియోగదారులను ఆశ్చర్యపరిచాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,460కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.94,090గా ఉంది.
ఇక వెండి ధరలు మాత్రం కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. కిలో వెండి ధర రూ.3,000 తగ్గి రూ.1,56,000కి చేరింది. చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి రూ.1,71,000కి అమ్ముడవుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో రూ.1,56,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!