32 రోజుల్లో 4.71 లక్షల మంది రికార్డులకెక్కిన అమరనాథ్ యాత్ర …
ఉగ్రవాదుల భయం, ప్రకృతి ప్రకోపం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సాగుతున్న అమర్నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి 32 రోజుల్లో 4.71…
Latest Telugu News
ఉగ్రవాదుల భయం, ప్రకృతి ప్రకోపం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సాగుతున్న అమర్నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి 32 రోజుల్లో 4.71…
హైదరాబాద్: ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని పాతబస్తీతోపాటు నగరంలోని అన్ని మహంకాళి ఆలయాల్లో ఆదివారం…
ఈ నెల 28న జరగనున్న ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీలు…
తిరుమల: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు జరగనుంది. ఇందులో భాగంగా…
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హుండీ ని సోమవారం లెక్కించారు. జూన్ 12 నుంచి జులై 22 వరకు ఆలయ హుండీ ఆదాయం రూ. 1,21,44,579…
సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించింది. రంగం కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి, మంత్రి పొన్నం పలువురు అధికారులు…
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణతో పాటు అనేక రాష్ట్రలో మంచి కీర్తిని పొందింది.…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, దీవెనలు పొందారు. మంత్రి…
నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక యాత్రకు భక్తులు లక్షల్లో తరలివస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ…
తిరుమల పెద్దజీయర్ స్వామి నేతృత్వంలో ఈ నెల 21న చతుర్మాస దీక్షా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ,…