Latest Telugu News : ఢిల్లీలో వర్ష బీభత్సం..
News5am, Latest News Today ( 02/05/2025) : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున సృష్టించిన దుమ్ము తుఫాన్, భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది.…
Latest Telugu News
News5am, Latest News Today ( 02/05/2025) : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున సృష్టించిన దుమ్ము తుఫాన్, భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది.…
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదికగా ఫలితాలను ప్రకటించారు. ఈసారి 98.2% ఉత్తీర్ణత శాతం నమోదై, రాష్ట్రంలో…
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్య కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల…
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారికి కొత్త బాధ్యతలు అప్పగించారు. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) వైస్…
News5am, Breaking Telugu News(28-04-2025): ఆంధ్రప్రదేశ్లో ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో, భారీ…
News5am, Breaking Telugu News(28-04-2025): హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్-2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 7వ తేదీ నుంచి…
News5am, Breaking Telugu News(28-04-2025): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు…
భారత ప్రభుత్వం పహల్గామ్ ఘటన నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థానీలపై కఠిన చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు, రాష్ట్రాల్లో పోలీసులు…
హైదరాబాద్లో కొత్త గుర్తింపు తెచ్చేలా సాస్ క్రౌన్ పేరిట 57 అంతస్తులతో అతి ఎత్తైన భవంతి నిర్మాణం జరుగుతోంది. కోకాపేట్లో 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ…
ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఇతర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్కు గురువారం నాటికి 7,706 దరఖాస్తులు వచ్చాయని పీజీఈసెట్కు కన్వీనర్ అరుణకుమారి ఒక ప్రకటనలో…