తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు…
Latest Telugu News
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు…
మొన్న సంగారెడ్డి, నిన్న మెదక్, నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం సృష్టిస్తోంది. బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు అనే తేడా లేకుండా వరుసగా కోళ్లు మృతి…
ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025, మార్చి 15వ తేదీ…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు…
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు ఈ రోజు (సోమవారం) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం…
SLBC టన్నెల్ లో 13 వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృత దేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో పాటు డీ…
ఏపీలో నేటి నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై భారీగా జరిమానాలు విధించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఈరోజు (మార్చ్ 1) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు…
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి…
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో మంచు కొండ విరిగిపడిన ఘటనలో 57మంది కార్మికులు కొండ కింద చిక్కుకుపోయారు. వీరిలో…