తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు..
తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు…
Latest Telugu News
తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు…
ప్రముఖ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్, మరియు నెట్ఫ్లిక్స్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’…
తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విజయం సాధించారు. నవంబర్ 21న జరిగిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం…
తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.…
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ-నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ)…
మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు,…
సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనలలో రెండు స్పైస్జెట్ విమానాలను దారి మళ్లించారు. ఒకటి షిల్లాంగ్కు, మరొక విమానాన్ని కొచ్చికి సాంకేతిక సమస్యల కారణంగా డైవర్ట్ చేశారు విమానాయాన…
పుష్ప-2 విడుదలకు ముందు డిసెంబరు 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో సందర్భంగా…
దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో ఆర్టీసీ పికప్ వ్యాన్ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు…
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లె…