తెలంగాణపై ఫెంగల్ తుఫాన్ ప్రభావం..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓ…
Latest Telugu News
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓ…
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల…
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇక నుంచి 100 మార్కుల పేపర్ ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను రద్దు…
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలోని ఒక స్వీట్ షాప్లో గురువారం ఉదయం…
ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కోఠి రాంపూర్ హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. తాళం పగులగొట్టిన దొంగలు పంచలోహ…
తెలంగాణ రాష్ట్రంలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిష్ట, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర,…
ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డబ్బు కోసం డాక్టర్లు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ నిర్లక్ష్యం…
బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి సంచలనాత్మక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులు సోలార్ పవర్ కాంట్రాక్ట్ల కోసం…
అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ…
పుట్టిన రోజున ఒక విపత్తు సంభవించింది. భారత్ నుంచి అమెరికా వెళ్లిన 23 ఏళ్ల విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా మృతి చెందాడు. అమెరికాలోని జార్జియాలోని అట్లాంటాలోని…