శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు అలజడి..
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి మాటలకు సిబ్బంది పరుగులు తీశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే…
Latest Telugu News
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి మాటలకు సిబ్బంది పరుగులు తీశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే…
హైదరాబాద్లోని మణికొండ పరిధి పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్లో మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగడంతో గ్యాస్…
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి లక్నో రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు రైల్వే శాఖ ఈ ప్రత్యేక…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు… హైదరాబాదులోని రామ్ గోపాల్…
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అప్రమత్తం…
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, కుల సర్వేను ములుగులోని ఏటూరునాగారం మండలంలోని ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ పంచాయతీ సభ్యులు పలువురు బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ…
ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే ,…
నేడు రాష్ట్రంలో అసలైన ప్రక్రియ, సమగ్ర కుటుంబ సర్వే. మొదటి దశ (బుధవారం) నుంచి ఎన్యుమరేటర్లు కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన సంగతి తెలిసిందే.…
పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. నవంబర్ 9న శనివారం సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్ ప్రెస్ కు…
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే…