మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు..
భాగ్యనగర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు ప్రకటించింది. కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్ 1…
Latest Telugu News
భాగ్యనగర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు ప్రకటించింది. కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్ 1…
తెలంగాణలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రవేశాల కోసం నిర్వహించిన CPIGET-2024 మొదటి దశలో ఇప్పటికే సీట్లు కేటాయించబడ్డాయి. నేటి (సెప్టెంబర్ 21) నుంచి రెండో…
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా…
గోదావరిలో పైపులైన్ నుంచి గ్యాస్ లీకేజీ అయోమయం, యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప సెంట్రల్ పరిధిలో గోదావరి పైపులైన్ గ్యాస్ లీకేజీ. యానాం దర్యాల మీదుగా…
కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ సెప్టెంబర్ 20 నుంచి మళ్లీ ప్రారంభమైంది. కమిషన్ పబ్లిక్ హియరింగ్ కు చీఫ్ ఇంజనీర్లతో సహా అడ్మినిస్ట్రేషన్ అధికారులు 9…
టీజీఎస్ఆర్టీసీ త్వరలో ప్రయాణికుల కోసం క్యూఆర్ కోడ్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా టికెట్ కొనుగోలు చేసే సమయంలో చిల్లర విషయంలో తలెత్తే సమస్య ఇప్పుడు చెక్…
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు సర్కార్ శుభవార్త అందించింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది దసరా సెలవులు…
జిమెయిల్ అకౌంట్లపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ యాక్టివ్గా ఉన్న లక్షలాది జీ మెయిల్ అకౌంట్లను తొలగించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇన్ యాక్టివ్ మెయిల్ ఐడీల…
పీఎం జన్మన్ పథకం కింద రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు ఆధార్ కార్డుతో పాటు పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, రేషన్ కార్డులు, పీఎం జనధన్ బ్యాంకు…
విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన వార్డెన్కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆ పాఠశాలలో…