మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ…
హైడ్రా మళ్లీ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. ఓ పక్క చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల బౌండరీలను ఫిక్స్ చేసే పనిలో ఉన్న హైడ్రా. ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలను…
Latest Telugu News
హైడ్రా మళ్లీ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. ఓ పక్క చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల బౌండరీలను ఫిక్స్ చేసే పనిలో ఉన్న హైడ్రా. ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలను…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే…
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో ఊరట లభించింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.…
తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలను…
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన నవంబర్ 4 అర్ధరాత్రి ప్రగతినగర్ VI డివిజన్లో జరిగింది. అంబి…
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపు దాడి జరిగింది. దీంతో ఓ క్రీడాకారుడు చనిపోయాడు. రిఫరీతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రిఫరీని…
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.…
ఏటా కార్తీక మాసంలో హైదరాబాద్ లో జరిగే కోటి దీపోత్సవ మహాయజ్ఞం ఈ నెల 9న ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ప్రతీ రోజు…
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో సేవలకు…
ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే నేడు మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షలు…