Category: Political

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. రేపు శ్రీరామ నవమి సందర్భంగా సీత, రాముల వివాహానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావాల్సి…

హెచ్‌సీయూ భూముల వివాదంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ..

హెచ్‌సియు భూ సమస్యపై కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు…

నేడు నందిగామ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో నిర్వహించే బహిరంగ…

భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క చర్చ…

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చెట్ల తొలగింపు పనులను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో…

బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం..

ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ…

సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ..

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్…

కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలన్న కేంద్రం…

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో భూ సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన వ్యక్తం…

జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా…

స్థానిక సంస్థలు, శాసనసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి జనాభా గణన నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ…

టీటీడీకి పలు సూచనలు చేయనున్న చంద్రబాబు…

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.…

హెచ్సీయూ భూముల వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ​​బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 400 ఎకరాల హెచ్‌సీయూ భూములను ప్రైవేట్…