ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసుల నోటీసులు…
ఫామ్హౌస్లో కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసులు మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వారు మాదాపూర్లోని ఆయన…
Latest Telugu News
ఫామ్హౌస్లో కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసులు మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వారు మాదాపూర్లోని ఆయన…
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గంలో తన దత్తత గ్రామమైన కొండపర్తికి చేరుకున్నారు. మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్, కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పీఓ…
గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. వల్లభనేని వంశీని…
ఈరోజు బీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు. అలాగే, బడ్జెట్ సమావేశాలకు…
తెలంగాణకు నిధుల విషయంలో అవసరమైతే, సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే జనసేన నాగబాబును అభ్యర్థిగా ప్రకటించడం,…
తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరి తేదీ. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి, ఐదు…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిల పక్షం సమావేశం అయింది. ప్రజా భవన్లో ఈ సమావేశం జరుగుతుంది. కాగా, ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం…
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు (మార్చి 6) మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ…
మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ…