తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూంను…
Latest Telugu News
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూంను…
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం వెల్లడించింది. పార్టీ…
కుల గణన సర్వే నేటితో ముగియనుందని, ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ…
తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. దాంతో ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు…
మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు.…
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన సందర్భంగా బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వం తరపున రేవంత్…
లోక్సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు మేరకు తన అధికారిక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం…
అవినీతి ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ వ్యాఖ్యలు..
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసును కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. ఈ హత్య కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…