హనుమకొండ హయగ్రీవ గ్రౌండ్ లో 50 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం
హనుమకొండ జిల్లా హయగ్రీవ మైదానంలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ…
Latest Telugu News
హనుమకొండ జిల్లా హయగ్రీవ మైదానంలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ…
ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయలు రాబట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్ల ద్వారా…
ఫార్ములా కార్ రేస్ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విచారణ జరగకుండానే ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.…
హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. రూ.800 కోట్లతో నిర్మించిన ఆరాంఘర్ నుంచి…
కాకినాడ పోర్టు కేసులో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన…
శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం…
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్లో వేలాది మంది అభ్యర్థులు నిరసనకు దిగారు. వారిని…
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, మన్మోహన్ సింగ్ విగ్రహం తెలంగాణలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి ప్రదేశంలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా డాక్టర్…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ మృతికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు…