Category: Political

రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించారు. శుక్రవారం ఆయన హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర…

కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు డీలిమిటేషన్‌పై ప్రభుత్వ తీర్మానంను సీఎం రేవంత్ రెడ్డి…

రేపు పార్లమెంట్ లో ఛావా సినిమా ప్రదర్శన…

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన ‘ఛావా’ చిత్రం మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన విషయం…

రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గు చేటు..

బీఆర్ఎస్ పార్టీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడే లక్ష రూపాయల రుణమాఫీని కూడా ఒకే దఫాలో చెయ్యాలని ఆలోచన చెయ్యని వారు,…

హోంమంత్రిత్వ శాఖ అంటే ఆసక్తి అన్న రాజగోపాల్ రెడ్డి…

మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.…

రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు జేపీసీ ఏర్పాటు…

జమిలి ఎన్నికల కోసం ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) పదవీకాలాన్ని పొడిగించడానికి లోక్‌సభ అంగీకరించింది. జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై…

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు నేతలు, మాజీ మంత్రులపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా, నెల్లూరు జిల్లాకు…

తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా…

టీడీపీ నేతలను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్దేశించిన గడువులోగా…

కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదన్న గజ్వేల్ నేతలు…

బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని, సొంత నియోజకవర్గానికి కూడా రావడం లేదని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అసెంబ్లీకి…

టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో సహాయక చర్యల ప్రారంభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షలో…