జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా…
స్థానిక సంస్థలు, శాసనసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి జనాభా గణన నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ…
Latest Telugu News
స్థానిక సంస్థలు, శాసనసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి జనాభా గణన నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ…
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.…
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల వద్ద భారీ పోలీసు భద్రతను మోహరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…
తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి ప్రయత్నిస్తున్న 400 ఎకరాల భూమి…
తిరుమలలో సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించి బ్రేక్ దర్శనాల సంఖ్యను పెంచారని, ఇదేనా సనాతన ధర్మం? అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శనాస్త్రాలు సంధించిన…
మాజీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పైలట్ అయ్యారు. ఆయన స్వయంగా విమానం నడిపారు. కేతిరెడ్డి ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానాన్ని నడుపుతూ, హైదరాబాద్…
ముస్లింలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ మరియు ప్రేరణను పెంపొందిస్తుందని వారు ఆశించారు. అన్ని ప్రయత్నాలలో మీకు…
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.…
నేడు తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…
హెచ్సీయూ భూముల వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 400 ఎకరాల హెచ్సీయూ భూములను ప్రైవేట్…