Category: Political

శాసనమండలిలో కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో కొద్దీ రోజుల క్రితం జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు నేడు (సోమవారం) శాసన మండలిలో…

నేడే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం…

తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఉదయం 9:15 నుండి 11:30 గంటల మధ్య…

టీటీడీ చైర్మన్ కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ…

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు.…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. రేపు శ్రీరామ నవమి సందర్భంగా సీత, రాముల వివాహానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావాల్సి…

హెచ్‌సీయూ భూముల వివాదంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ..

హెచ్‌సియు భూ సమస్యపై కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు…

నేడు నందిగామ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో నిర్వహించే బహిరంగ…

భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క చర్చ…

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చెట్ల తొలగింపు పనులను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో…

బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం..

ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ…

సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ..

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్…

కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలన్న కేంద్రం…

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో భూ సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన వ్యక్తం…