Category: Political

అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్..

ధాన్యం కొలతల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. నీళ్లల్లో ధాన్యం -ధర్నాలో రైతు-షరతుల్లో మిల్లర్లు…

కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశం…

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో…

రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు….

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా విశాఖ రుషికొండ ప్యాలెస్ సముదాయంలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్మించిన భవనాలను చంద్రబాబు నాయుడు నేడు పరిశీలించారు.…

నవంబర్ 6 వ తేది నుండి సమగ్ర సర్వే మొదలవుతుంది..

సమగ్ర సర్వే యావత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని, నవంబర్ 6 నుంచి సమగ్ర సర్వే ప్రారంభం, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.…

ఎక్స్ వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ విమ‌ర్శ‌లు…

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరుపై మ‌రోసారి ఎక్స్ వేదిక‌గా తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ…

సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న దీపం -2 పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాత్రి శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ…

ఉచిత బస్సు ప్రయాణం పై ఏపీ మంత్రి కీలక ప్రకటన..

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఈ హామీలో భాగంగా ఏపీలో మహిళలకు…

దేశంలో మొదటి సారి బీసీ కులగణన ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం..

తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్,…

టీడీపీలో చేరిన మాజీ మంత్రి బాబు మోహన్..

మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్‌ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అందోల్ నియోజకవర్గాన్ని తీసుకున్నారు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేశారు. ఆగస్టులో…

ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

దీపావళి పండుగ సందర్భంగా మట్టి దీపాలను వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించే సమయంలో మట్టి…