Category: Political

బిల్లులకు ఆమోదంపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ..

తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం…

శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష…

తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా…

ఎంపీ పురంధేశ్వరికి కీలక పదవి..

భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్…

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణస్వీకారం..

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. శనివారం జరిగిన త్రిముఖ పోరులో…

తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఏపీ సీఎం…

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశం చాలా సున్నితమైందని…

రవీంద్రభారతిలో నేడు సీతారాం ఏచూరి సంస్మరణ సభ…

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ మరికాసేపట్లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనుంది. కాసేపట్లో ప్రారంభంకానున్న ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్…

తిరుమల లడ్డు వివాదంపై, స్పందించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో…

కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ..

ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గృహనిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం…

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశం

ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ యంగ్…

నేడు 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్ లో మరో 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో…