ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు…
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని…
Latest Telugu News
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని…
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఈరోజు (జూలై 22) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీప్దాస్ మున్షీ నేతృత్వంలో సీఎం రేవంత్, డిప్యూటీ…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ ఈరోజు కలవనున్నారు. ఢిల్లీ మద్యం…
ఏపీ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. జగన్ సహా ఎమ్మెల్యేలంతా నల్ల కండువాలు…
నెహ్రు తర్వాత వరుసగా మూడోసారి దేశానికి ప్రధాని అయిన ఘనత మోదీ గారు సాధించారు అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీపై దేశ…
హైదరాబాద్: ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా…
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారంతో వెంటనే సమాధానాలు పంపాలని ప్రభుత్వ ప్రధాన…
తాజాగా మాదాపూర్లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు వ్యవసాయం చేసి పది మందికి…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశమై స్కిల్ యూనివర్సిటీపై చర్చించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు,…
నేడు తెలంగాణ గవర్నర్ తో భారత రాష్ట సమితి నేతలు భేటీ కానున్నారు. రాజ్భవన్ లో ఆయనను కలసి రాష్ట్రంలో జరుగుుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి…