పాతబస్తీ మెటర్నిటీ ఆస్పత్రికి వచ్చిన 9 నెలల గర్భిణీ 6 ఆరేళ్ల మగ పిల్లవాడు కనిపించకుండా పోయాడు. ఆసుపత్రి బయట ఆడుకుంటు కనిపించకపొవడంతొ బాధితులు హుసేనిఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న తక్షణమే సౌత్ జోన్ డీసీసీ సాయిచైతన్య అదేశాలతొ చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ ఆధ్వర్యంలొ రంగములొకి దిగారు హుసేని ఆలం పొలిసులు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రస్తుతం పెద్ద అంబరుపేటలొ ఉంటున్న భార్యా, భర్తలు ఓరుసు వేంకన్న, ఓరుసు కవితను అదుపులొకి తిసుకున్నారు. వెంకన్న,కవితకు ముగ్గురు ఆడపిల్లలే ఉండటము మగపిల్లవాడు లేకపొవడంతో తమకు తెలిసిన దర్శణం నాగ రాజు, కళమ్మతొ ఒక లక్ష రూపాయలతొ అబ్బాయిని ఇస్తామని అడగ్గా 60 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కిడ్నాపునకు గురైన 6 సంవత్సరాల శివకుమార్ ను తల్లిదండ్రులకు అప్పగించారు. వెంకన్న, కవితను అదుపులోకి తీసుకున్నారు. దర్శణం నాగరాజు, కళమ్మ ఇద్దరు పరారీలో ఉన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *