నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు.అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న కూలీలని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *