Latest News Now

News5am, Latest Telugu News ( 30/04/2025) : మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో పాల్గొనేందుకు ఈరోజు ముంబ‌యికి బయలుదేరారు. బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైర‌ల్ అవుతోంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌కి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముంబ‌యిలో ప్రారంభించనున్నారు. WAVES సమ్మిట్‌ మీడియా, వినోద రంగాల్లోని ప్రముఖులను ఒకే వేదికపైకి తేల్చనుంది. ప్రధాని మోదీ ఈ సందర్భంగా పరిశ్రమల ప్రముఖులతో సమావేశమై, రంగాభివృద్ధిపై చర్చించనున్నారు.

Latest Telugu News

Latest Telugu News

నందమూరి తారక రామారావు 102వ జయంతి..

ప్రభాస్ రొమాంటిక్ హారర్ డ్రామా సినిమా..

More Latest News : External Sources

 ‘వేవ్స్‌’ స‌మ్మిట్‌కు బ‌య‌ల్దేరిన చిరంజీవి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *