Indian Army Trolls Pakistan

Indian Army Trolls Pakistan: ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఆర్మీ పాకిస్థాన్‌పై ఘోర దెబ్బ కొట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చగా, పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దాంతో దాయాది దేశం కాల్పుల విరమణ కోరగా, భారత్ అంగీకరించింది. మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఏప్రిల్ 22న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా భారత ఆర్మీ పాకిస్థాన్‌ను 1971 లొంగుబాటు ఫొటోతో ట్రోల్ చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కజకిస్థాన్ భూబలగాల అధిపతి మేజర్ జనరల్ మెరెకే కుచెక్‌బయేవ్‌లను కలసి రక్షణ భాగస్వామ్యం, శిక్షణ సహకారం, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై చర్చించారు. ఆ సమావేశం ఫొటోల్లో 1971లో పాకిస్థాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ, భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా సమక్షంలో లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేసిన ఐకానిక్ చిత్రం ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్..

నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..

External Links:

పాక్‌పై భారత్ మరో దాడి.. 1971 నాటి లొంగుబాటు ఫొటో వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *