Sabarimala: అయ్యప్ప భక్తులకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. శబరిమలకు వెళ్లే మాలధారులు విమాన ప్రయాణంలో ‘ఇరుముడి’ తీసుకెళ్లడానికి అనుమతినిచ్చింది. విమానాల్లో కొబ్బరికాయలను కూడా భక్తులు వెంట తీసుకెళ్లొచ్చని పేర్కొంది.
అయ్యప్ప స్వాముల విజ్ఞప్తి మేరకు నిబంధనలు సడలించామని ఏఏఐ తెలిపింది. ఈ సడలింపు అక్టోబర్ 28 నుంచి అమల్లోకి వస్తూ వచ్చే ఏడాది జనవరి 20 వరకు కొనసాగుతుంది. అయితే కొబ్బరికాయలను క్యాబిన్లోకి తీసుకెళ్లే ముందు ఎక్స్-రే, ఈటीडీ మరియు భౌతిక తనిఖీలు తప్పనిసరి అని స్పష్టంచేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇరుముడితో విమాన ప్రయాణానికి ఏఏఐ గ్రీన్ సిగ్నల్