Latest Telugu News Now

News5am, Latest News Now ( 02/05/2025) : ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి పునర్నిర్మాణ ప‌నులు లాంఛ‌నంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అభివృద్ధికి నాంది పలికే ఈ రోజును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో గర్వంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునఃప్రారంభానికి హాజరవుతున్నందుకు ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం తెలిపారు.

సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ, అమరావతి రాష్ట్ర ప్రజల ఉమ్మడి ఆశలు, కలల‌కు ప్రతీకగా నిలుస్తుంద‌ని అన్నారు. ఈ పునఃప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో కొత్త అధ్యాయానికి నాంది అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ గౌరవకార్య‌క్ర‌మాన్ని గర్వంతో వీక్షిస్తున్నారని తెలిపారు.

Latest Telugu News

Latest Telugu News

నటుడు ముకుల్ దేవ్ 54 ఏళ్ళ వయసులో మరణించారు

బీటెక్ టు నక్సలిజం..

More Latest News : External Sources

నేడు అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *