సాయంత్రం 4.30 గంటలకు మోదీతో చంద్రబాబు భేటీ…
భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 గంటలకు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మోదీని రాజధాని అమరావతి నిర్మాణ…
Latest Telugu News
భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 గంటలకు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మోదీని రాజధాని అమరావతి నిర్మాణ…
ఊపిరిసలపనంత బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఆయన ఈరోజు యూరప్ పర్యటనకు వెళుతున్నారు. కాసేపట్లో ఆయన 16వ కేంద్ర ఆర్థిక…
ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులోని ఎస్సీ కాలనీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రవీణ్ అనే స్థానిక యువకుడి బైక్ రిపేర్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సమావేశం కానున్నారని తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సొంత ఇంటికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో నిర్వహించే బహిరంగ…
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీటీడీ సమావేశం. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకన్నచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.…
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో…
మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు.…