పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి..
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు…
Latest Telugu News
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు…
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా తొలి మరణం సంభవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏపీలో తొలి…
విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. ఫిలిప్పీన్స్లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.…
బీఆర్ఎస్ పార్టీలో విషాదం నిండింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా,హైదరాబాద్లోని ప్రైవేట్…
భారీ వర్షాల కారణంగా ఈరోజు ఉదయం విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్లో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.…
“వైద్యో నారాయణో హరి”.. వైద్యులు దేవుళ్లతో సమానం. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి వైద్యం అందించడం వైద్యుల విధి. కానీ ఓ చిన్నారి విషయంలో మాత్రం వైద్యుల…