Tag: revanth reddy

జీవో 29ని ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ లేఖ

గ్రూప్ 1 పరీక్షల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పరీక్షలకు కొన్ని గంటల ముందు…

నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించేందుకు ఆయన ప్రధానంగా…

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికపై విమర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు…

ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత కేబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతోంది. మహిళా మంత్రిగా ఉంటూ మరో మహిళపై…

స‌చివాల‌యంలో జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుద‌ల చేసిన సీఎం…

తెలంగాణలో టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హించిన డీఎస్‌సీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స‌చివాల‌యంలో జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుద‌ల చేశారు.…

35 వేల ఉద్యోగాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో మరో…

రుణమాఫీ పై రేవంత్ రెడ్డీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు..

రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 30న రైతు భరోసా సాధన దీక్ష…

వరద బాధితుల సహాయార్థం రూ. 50 లక్షల చెక్ ను అందించిన మహేశ్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వారు వెళ్లారు. తన…

రవీంద్రభారతిలో నేడు సీతారాం ఏచూరి సంస్మరణ సభ…

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ మరికాసేపట్లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనుంది. కాసేపట్లో ప్రారంభంకానున్న ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్…

నేడు తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ…

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.…