Breaking News Telugu: కేదార్నాథ్ ఆలయానికి తొలిరోజు పోటెత్తిన భక్తులు…
News5am, Breaking News Telugu News (03/05/2025): శుక్రవారం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే 30 వేల మందికిపైగా భక్తులు కేదార్నాథుడిని దర్శించుకున్నారు. ఉదయం…