భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్…
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెబీ ఛైర్పర్సన్ మధబి పూరిపై అమెరికా సంస్థ చేసిన ఆరోపణలు మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.…
Latest Telugu News
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెబీ ఛైర్పర్సన్ మధబి పూరిపై అమెరికా సంస్థ చేసిన ఆరోపణలు మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.…
గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో వర్తకమయ్యాయి. అయితే శుక్రవారం కొనుగోళ్లు…
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు మన మార్కెట్కు కలిసొచ్చింది. దీంతో బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి…
అమెరికాలో ఆర్థిక మాంద్యం భయంతో నిన్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ 2,222 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయాయి. పెట్టుబడిదారుల…
అమెరికాలో పెరుగుతున్న మాంద్యం భయాలు, తూర్పు ఆసియాలో యుద్ధ మేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనపడింది.…