ముగ్గురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆన్లైన్ బెట్టింగ్..
ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి…
Latest Telugu News
ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి…
నాచారం పీఎస్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన నగరంలో కలకలం రేపింది. నాచారం హాస్టల్లో ఏడాది కాలంగా ఉంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన సంజిమ అనే విద్యార్థిని…
తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిగా ఉన్న దుర్గకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తరోడా గ్రామానికి చెందిన మేర…
మల్లారెడ్డి యూనివర్సిటీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి…
పెళ్లి విషయంలో ప్రియురాలు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,…
హైదరాబాద్: హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో తల్లి బలవన్మరణాన్ని చూసి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు మృతి…
నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలంలో విషాదం నెలకొంది. ఫకీరాబాద్ పట్టాలపై భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పొత్తంగల్ మండలంలోని హెగ్డోలీ గ్రామానికి చెందినవారు. అనీల్, శైలజ…