Month: July 2024

జల్సాల కోసం ఆలయాల్లో చోరీలు…

తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న గజదొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ సమీపంలోని దుర్షెడ్ గ్రామానికి చెందిన యుగేందర్ కూలీ…

శ్రీశైలం జలాశయ వరద పోటెత్తడంతో, 10 గేట్లను తెరిచినా అధికారులు..

హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని 12 రేడియల్ క్రెస్ట్ గేట్లలో పది గేట్లను తెరిచారు. మంగళవారం రాత్రి…

32 రోజుల్లో 4.71 లక్షల మంది రికార్డులకెక్కిన అమరనాథ్ యాత్ర …

ఉగ్రవాదుల భయం, ప్రకృతి ప్రకోపం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సాగుతున్న అమర్‌నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి 32 రోజుల్లో 4.71…

నేడు తెలంగాణ నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం…

సి.పి. రాధాకృష్ణన్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులయిన జార్ఖండ్‌తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆయనకు రేవంత్‌రెడ్డి…

వయనాడ్ లో 123కి చేరిన మృతుల సంఖ్య….

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 123కి చేరింది. మరో 128…

హైదరాబాద్‌లో విషాదం, ట్రావెల్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం

ప్రకాశం జిల్లా నుంచి నిర్మల్ వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారానికి…

1,000 మంది ఆర్టిస్టులతో భారీ క్లైమాక్స్..

రెండేళ్ల కిందటే బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గతేడాది అమిగోస్‌…

జీడీపీ వృద్ధి 7 శాతానికి పైనే : ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాజకీయ స్థిరత్వం మరియు సాధారణ వర్షపాత అంచనాల నేపథ్యంలో దేశం యొక్క…

బీఆర్ఎస్ గూటికి చేరుకున్న గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి..

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు తాజా ట్విస్ట్‌గా ఇటీవలే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి త‌న…

ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ జోడీ మను బాకర్, సరబ్ జ్యోత్ సింగ్ కాంస్యం సాధించారు. దక్షిణ…