Month: September 2024

శ్రీ విష్ణు ‘స్వాగ్’ ట్రైల‌ర్.. విడుదల చేసిన మేకర్స్ ..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ…

వచ్చే నెల 3 నుంచి బాసరలో శారదీయశరన్నరాత్రి ఉత్సవాలు..

నిర్మల్ జిల్లా బాసరలో శారదీయ శరన్నరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 03.10.2024 నుంచి 12.10.2024 వరకు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.…

అంబానీ ఇంట ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ అథ్లెట్లకు విందు..

ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించిన‌ విష‌యం తెలిసిందే. ఒలింపిక్స్‌లో 6 ప‌త‌కాలు, పారాలింపిక్స్‌లో ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా ఏకంగా 29…

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, గోల్కొండ, పటాన్ చెరు,…

గిరిజనగూడెలకు రోడ్లు, కరెంట్..

రాష్ట్రంలో కనీస వసతులు లేని గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పీఎం జన్మన్ (ప్రధాన్ మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా…

చిరంజీవి విశ్వంభర సినిమా వాయిదా…

తెలుగు సినిమాకు అత్యంత ముఖ్యమైన సీజన్‌ సంక్రాంతి. ప్రతి హీరో తమ సినిమాలు సంక్రాంతి రేసులో వుండటానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీ గట్టిగానే…

నేడు తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలు..

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రెండు నెలలకు పైగా అభ్యర్థుల ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా, డీఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్…

ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం..

మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తా లోని ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాప్ ముందు బాబ్రీ బైక్ చార్జింగ్ పెట్టడంతో వాహనం నుంచి…

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన…

స్వర్ణాంధ్రప్రదేశ్@2047 కోసం ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నాం: సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా…