Month: October 2024

 ఈరోజు కోర్టు విచారణకు హాజరవుతున్న కవిత…

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారించబోతోంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ…

కేరళలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్..

వచ్చే నెల కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క వాయనాడ్ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారికంగా ప్రియాంక గాంధీ కోసం ప్రచారం ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో…

రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న రేవంత్…

చారిత్రక చార్మినార్ వద్ద ఇవాళ రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం…

ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు..

ఈ నెల 26వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు డీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారి కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పిస్తూ టీడీపీ…

అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు..

దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయనున్న బాణాసంచా ఉత్పత్తుల తాత్కాలిక లైసెన్స్ కోసం…

స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ భారీ విరాళం…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్…

మూసీ పునరుద్ధరణకు మేం వ్యతిరేకం కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…

ఈ ఏడాదిలో ఐదో సారి డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు..

కృష్ణానదికి మరోసారి వరద ఉధృతి పెరగడంతో, ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తేయడంతో, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం గేటును అధికారులు ఎత్తివేశారు. రేడియల్…

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు…

గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు గ్రూప్1 అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ…