Month: October 2024

నేడు కేరళకు సీఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎంపీ ప్రియాంక గాంధీ వాయనాడ్…

మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమం..

మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎదో విధంగా హల్‌చల్‌ చేస్తుంటారు. ఆయన డైలాగులకు అందరూ ఫ్యాన్సే, పూలమ్మినా, పాలమ్మినా అనే డైలాగుతో ఆయన ఓ…

రైతుబంధు కావాలా? రాబందు కావాలా? అంటూ ముందే చెప్పామన్న కేటీఆర్

రైతుబంధు కావాలా? రాబందు కావాలా? అంటూ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుకు ఉందా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఖరీఫ్…

నేడు విజయనగరం జిల్లాకు  డిప్యూటీ సీఎం పవన్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో అతి సార వ్యాధితో ఇప్పటికే ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే.…

జీవో 29ని ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ లేఖ

గ్రూప్ 1 పరీక్షల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పరీక్షలకు కొన్ని గంటల ముందు…

ఇవాళ గ్రూప్ -1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు..

నేడు గ్రూప్‌-1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు. అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి…

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంతో పాటు, మధురవాడలోని ఎంవీవీ సిటీ…

భారత దౌత్య కార్యకలాపాలు, చిహ్నాలపై ఖలిస్తాన్ ఉగ్రవాదుల దాడులు..

ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యకలాపాలు, చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. దీంతో కెనడా- భారతదేశం మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు. ఈ…

మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ…

కాల్ లిప్ట్ చేయగా షాక్ తిన్న ఎమ్మెల్యే..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారు. తాజాగా, తెలంగాణ ఎమ్మెల్యేను సైబర్…