నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఒంటిపూట బడులు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే…
Latest Telugu News
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే…
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు ఉత్కంఠగా…
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో ఊరట లభించింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.…
తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలను…
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన నవంబర్ 4 అర్ధరాత్రి ప్రగతినగర్ VI డివిజన్లో జరిగింది. అంబి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన కొత్త చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి…
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపు దాడి జరిగింది. దీంతో ఓ క్రీడాకారుడు చనిపోయాడు. రిఫరీతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రిఫరీని…
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభించనున్న కుల గణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక…
ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి…
కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి తాము, కార్యకర్తలం ఎంతో కష్టపడితే ఇప్పుడు నోటికాడి పళ్లెం లాక్కున్నట్లుగా తమ పరిస్థితి మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…