Month: February 2025

వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వం తరపున రేవంత్…

సోనియా గాంధీకి అస్వ‌స్థ‌త‌…

కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. కడుపు సంబంధిత సమస్యలతో ఆమె గురువారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరినట్లు ఆలస్యంగా తెలిసింది.…

రెండు ఫేస్‌బుక్, మూడు ఇన్‌స్టా ఖాతాలను తొలగించిన మెటా…

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు మేరకు తన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం…

203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్…

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ తిరోగమనంతో చివరి వరకు అదే ట్రెండ్‌ను అనుసరించాయి. నేటి…

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో భారీగా బంగారం పట్టివేత..

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని నాడియా జిల్లాలోని భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో మంగళవారం నాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది భారీ బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని…

అవినీతి ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్య కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

యంగ్ టైగర్, వార్ 2..

పాన్ ఇండియన్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో నార్త్ మార్కెట్‌లో…

ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమె చేత ప్రమాణం చేయించారు. పర్వేష్ శర్మ, సాహిబ్ సింగ్, అశీశ్…

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తొలి సంచికపై అల్లు అర్జున్ ముఖచిత్రం…

టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం దక్కింది. మ్యాగజైన్ ఇండియాలో కొత్తగా ఎడిషన్‌ స్టార్ట్ చేసింది. ది ‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో ఈసంచికని…

శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు…

మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీశైలం మల్లన్న బ్రహోత్సవానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది.…