Month: April 2025

Latest Telugu news : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం…

News5am, Latest Telugu News ( 30/04/2025) : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నా, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు…

Latest Telugu News : ‘వేవ్స్‌’ స‌మ్మిట్‌కు బ‌య‌ల్దేరిన చిరంజీవి…

News5am, Latest Telugu News ( 30/04/2025) : మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో పాల్గొనేందుకు ఈరోజు ముంబ‌యికి బయలుదేరారు.…

పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల…

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదికగా ఫలితాలను ప్రకటించారు. ఈసారి 98.2% ఉత్తీర్ణత శాతం నమోదై, రాష్ట్రంలో…

అక్షయ తృతీయ వేళ కనికరించిన పసిడి ధరలు..

అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు నేటి ధరలు ఊరట కలిగించాయి. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనాలనుకునే వారికి…

పెరిగిన బంగారం ధరలు..

బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు. సోమవారం కాస్త ఊరటనిచ్చింది. దీంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. కానీ…

పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర…

తెలంగాణ నూతన సీఎస్ గా కె. రామకృష్ణారావు…

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్య కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల…

సీఎస్ శాంతి కుమారికి సీఎం రేవంత్ కీలక పదవి…

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారికి కొత్త బాధ్యతలు అప్పగించారు. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్…

నేడు తులం బంగారం ఎంతంటే..

బంగారం ధరలు లక్షకు చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. పెరుగుతున్న గోల్డ్ ధరలతో ఆందోళన చెందుతున్న వారికి నేడు పసిడి ధరలు…

Breaking Telugu News: ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌..

News5am, Breaking Telugu News(28-04-2025): రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక…