Month: April 2025

రెట్రోలో రక్తపాతం సృష్టిస్తోన్న కార్తీక్ సుబ్బరాజు..

సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో, మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి.…

బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచిన క‌స్తూరి రంగ‌న్‌…

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1994 నుండి 2003…

పీజీఈసెట్​కు 7,706 అప్లికేషన్లు..

ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఇతర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్​కు గురువారం నాటికి 7,706 దరఖాస్తులు వచ్చాయని పీజీఈసెట్​కు కన్వీనర్ అరుణకుమారి ఒక ప్రకటనలో…

తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు..

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వేడిగాలులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వేడిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం విజ‌యం…

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌ 63 ఓట్లు…

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లు..

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా…

ఎర్రబెల్లికి ఎదురుదెబ్బ..కాంగ్రెస్‌లో చేరిన సన్నిహితుడు!

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఆయన సన్నిహితులు కాంగ్రెస్ గూటికి వెళ్లారు.…

Breaking News Telugu: బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్‌: మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసు…

News5am, Breaking News Telugu News (24/04/2025): హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు మెట్రో ఎండీకి…

తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, రెడ్…